తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీని పూర్తిగా అణచివేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. డీసీఏ, ...
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో 81 పరుగులతో అదరగొట్టినప్పటికీ, వికెట్ కీపింగ్ చేస్తూ ఒక ...
చాలామంది బెడ్‌రూమ్‌లో స్థలం ఆదా చేయడానికి మంచం కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని స్టోరేజ్‌గా ఉపయోగిస్తారు. ఈ విషయాన్ని మనం దాదాపు ...
How Hatsun Agro Started: స్కూల్ మధ్యలోనే చదువు మానేశాడు. నెలకు కేవలం రూ. 65 జీతంతో ఉద్యోగం చేశాడు. తండ్రి పొలం అమ్మి ఇచ్చిన ...
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ...
UPI, NEFT, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపినా, లేదా స్వీకరించినా కేవలం అదే కారణంతో ఐటీ శాఖ నుంచి నోటీసులు రావు. అయితే ...
ఆంధ్రప్రదేశ్‌లో రూ. 8500 కోట్ల విలువైన విద్యుత్ ప్రసార ప్రాజెక్ట్‌ను ( పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్) అదానీ గ్రూప్‌కు ...
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల ...
గుడివాడకు చెందిన అన్నే నరసింహరావు పుష్పలీలావతి దంపతుల దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో గుడివాడ ఆస్పత్రి కోసం మూడు ...
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా సాగించిన టాస్ విజయాల పరంపరకు ఎట్టకేలకు తెరపడింది.
జింబాబ్వే పర్యటన భారత యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ వేదికగా మారుతోంది. 2010 నుంచి జింబాబ్వే గడ్డపై అనేక మంది భారత ...
జింబాబ్వేతో హరారే వేదికగా శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల ఘన తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మరో ...