గతేడాది సెప్టెంబరులో కరూర్‌లో టీవీకే రాజకీయ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట ...
దేశవ్యాప్తంగా వినాయక చవితి హడావిడి మొదలైపోయింది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని గాజువాకలో కోటి గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ...
ITR Deadline Extend: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు గడువు జులై 31వ తేదీతో ముగియనుంది. అయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ...
Guru Purnima 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురు పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శిష్యులందరూ గురువుల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంటారు. ఇదిలా ఉండగా మీ రాశిని బట్టి గురు ప ...
ఫ్యాషన్‌ ప్రియులకు స్నీకర్లు కేవలం కాళ్లకు వేసుకునే బూట్లు మాత్రమే కాదు.. వారి వ్యక్తిత్వానికి ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌.
పశ్చిమాసియాలో అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న సంఘర్షణ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని అమెరికా, ఇరాన్‌లు ఉల్లంఘించడంతో గడచిన రెండు వారాలుగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదే సమయంలో ...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం ధరలు పెరుగుతున్న వేళ.. మధ్యతరగతి ప్రజలకు ఊరట నిచ్చేలా ముఖ్యమైన నిర్ణయం ...
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ...
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌ను ...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ...
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారంలో టీడీపీ అధిష్టానం త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసింది. బొండా ఉమా మంగళవారం టీడీపీ పార్టీ ఆఫీసుకు వచ్చి త్రీమెన్ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాలని ...
ఎక్కువ సేపు కూర్చోవడం పొగతాగడం అంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత జీవనశైలిలో ఆఫీసు పని అయినా, డ్రైవింగ్ అయినా, లేదా స్క్రీన్ ముందు సమయం గడపడం అయినా, మనం రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కూర్చొన ...